BREAKING
స్విట్జర్లాండ్‌లో రేవ్ పార్టీలో కాల్పులు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి "ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు" టాలీవుడ్‌కు మళ్లీ పండగే.. వరుస హిట్లతో కళకళలాడుతున్న థియేటర్లు! విజయసాయిరెడ్డికి సజ్జల హెచ్చరిక రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు! 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్ విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు మృతి! అస్సాంలో అభివృద్ధి పరుగు ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం తెలంగాణలో వర్షాల జోరు.. 13 జిల్లాలకు అలర్ట్, చల్లబడనున్న వాతావరణం! టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం నేపాల్‌లో టీచర్‌ హీరోయిజం.. 1,643 మంది పిల్లలను వరద నుంచి కాపాడిన రాజేంద్ర దవాడి! సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్స్.. ‘స్పిరిట్’పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్! సంకష్టహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు? గణేశుడిని ఆ రోజు పూజిస్తే ఏం జరుగుతుంది?

ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం

Select Suryaa Now
ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం

"ఒలియ్ దరాజలి దోస్త్లిక్" ప్రధానం
న్యూఢిల్లీ: భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, స్నేహాన్ని బలోపేతం చేయడంలో విశేష కృషి చేసినందుకు గాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం తమ అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఈ రోజు ప్రధాని మోదీకి "ఒలియ్ దరాజలి దోస్త్లిక్" (Order of High Degree Friendship) ఆర్డర్‌ను ప్రదానం చేశారు.

ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇది విదేశీ నాయకులకు ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం అందించే అతిపెద్ద మరియూ అత్యున్నత గౌరవమని తెలిపింది. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్య బంధానికి, పరస్పర నమ్మకానికి నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.