BREAKING
శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు అల్లరి నరేష్ కామెడీ కమ్ బ్యాక్ - రంభా ఊర్వశీ మేనక సెప్టెంబర్ 4న రిలీజ్! మేట్టూరు డ్యామ్ ఓపెన్ చేసిన సీఎం విజయ్ - కావేరీ మా హక్కే అంటూ కర్ణాటకకు వార్నింగ్! NEET గొడవకు సుప్రీం బ్రేక్ - విద్యార్థులపై FIR లు రద్దు - సెప్టెంబర్ 5 ర్యాలీ క్యాన్సిల్ - బాధితులకు పరిహారం బిష్కెక్ లో పాక్ కు మోదీ షాక్ - ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అంటూ వార్నింగ్! తిరుపతి సర్వదర్శనానికి ఎంత టైం పడుతుంది? ఈరోజు సెప్టెంబర్ 2 లేటెస్ట్ అప్డేట్ - వెళ్లే ముందు ఇది తప్పక తెలుసుకోండి! తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్! ఆంధ్ర & తెలంగాణలో ఈరోజు వెండి ధర - సెప్టెంబర్ 2 - షాకింగ్ డౌన్! తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ - సెప్టెంబర్ 2 కొత్త అప్డేట్ - ధరలు తగ్గాయా, పెరిగాయా? రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్ ఆభరణాల ప్రియులకు ఊరట పాలకుర్తి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్ మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి ఉజ్బెకిస్తాన్ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌కు 'మార్బుల్ ఇన్‌లే ప్లేట్' బహుకరించిన ప్రధాని మోదీ! కిర్గిజ్ అధ్యక్షుడికి 'మహాభారతం' 10 సంపుటాలు

శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు

Select Suryaa Now
శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు

 

కొడంగల్‌, మేజర్ న్యూస్ (సెప్టెంబర్‌ 2): ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టితో మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గంలో 53,745 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంప్‌హౌస్‌లు, కాలువలు, ఇతర అనుబంధ పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే కొడంగల్‌ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు నీటి భరోసా కలగనుంది