BREAKING
మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ ) సంగారెడ్డి జిల్లాలో 14 మి.మీ. సగటు వర్షపాతం ఆర్‌.సీ.పురంలో అత్యధికంగా 55.8 మి.మీ. వర్షం.. జిన్నారంలో 47.8 మి.మీ. గణపతికి సీఎం పూజలు ప్రజాసేవే దామోదర్ రెడ్డి ఆశయం, మానవతా సేవే దామన్నకు నిజమైన నివాళి:- చెవిటి వెంకన్న యాదవ్ రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో ప్రత్యేక అలంకరణ నవరాత్రుల తొలిరోజు హరిద్రవర్ణం అలంకరణలో స్వామివారి దర్శనం. అష్ట స్వయంవ్యక్త క్షేత్రం శ్రీమూష్నం.. సర్వరోగాలు నయం చేసే నిత్య పుష్కరిణి, మత సామరస్య విశేషాలు ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి గణపతులనే పూజిద్దాం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన ఇంద్రకీలాద్రిపై కొలువైన అపరాజితా దేవి విశిష్టత.. సర్వకార్య విజయాలను ప్రసాదించే చండీ సప్తశతి స్తోత్రం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు రామగిరి లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వినాయకుడి ఆశీస్సులతో ప్రతిఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి కలెక్టరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు వినాయకునికి ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు వినాయక చవితి వేడుకల్లో పువ్వాడి వెంకటేశ్వర్లు దంపతులు

గణపతికి సీఎం పూజలు

Select Suryaa Now
గణపతికి సీఎం పూజలు

హైదరాబాద్ :వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.