BREAKING
మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు! జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు! గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ప్రకృతి హితమే పండుగల పరమార్థం.. మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వ్యవసాయ అధికారికి మట్టి వినాయకుని అందిస్తున్న దృశ్యం పాలిటిక్నిక్ లు ప్రైవేటు పరం కావు అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి ఆచరణాత్మక అభ్యాసానికి గీతం పెద్దపీట అధునాతన మైక్రోకంట్రోలర్లు, మెషిన్ లెర్నింగ్ పై రెండు రోజుల కార్యశాల నిధుల కొరతతో ముడుచింతలపల్లి మున్సిపాలిటీ లో అయోమయం..! జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి ఎలా వచ్చింది.. ఆగస్త్య మహర్షి పౌరాణిక గాథ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఢిల్లీకి చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్, గ్లోబల్ లీడర్లు యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెన్ షెల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ పెడతామంటే ప్రోత్సాహం లేదా.. అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు భారత్ మండపం వద్ద కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు.. ఏఎంఆర్ గ్రూప్ రుణాల మళ్లింపు గుట్టురట్టు.. తెలుగు మీడియా మౌనంపై ఏబీవీ సంచలన వ్యాఖ్యలు

అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి

Select Suryaa Now
అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి

9వ జాతీయ పోషణ మాసోత్సవాలలో  భాగంగా మూడవ రోజు సూపర్వైజర్ లక్ష్మిదేవి అధ్యక్షన్తన  గొల్లదాని మండపం సెక్టర్, ముత్యాల చెరువు సెక్టార్, కుటాగుల్ల-2 కేంద్రం లో అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ రాధిక ముఖ్య అతిథిగా హాజరై గర్భవతులు బాలింతలకు పలు సూచనలు చేశారు. పోషణ మాసోత్స వాల కార్యక్రమాన్ని ఈనెల 9వ నుంచి ప్రారంభించడం జరిగిందని తెలి పారు.కార్యక్రమంలో నెల రోజులపాటు గర్భవతులు, బాలిం తలు, చిన్నారులు, కిశోర బాలికలకు, పోషకాహారం, ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత పై కార్య క్రమాలపై అవగా హన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  అంగన్వాడి కేంద్రాల ద్వారా సమతుల్య ఆహారం, అధికంగా ప్రోటీన్స్ ఉండే ఆహారంతీసుకోవాలని సూచించారు. అయోడిన్ ఉప్పు, పప్పు, నూనె వినియోగంపై అవగాహన కల్పిం చారు.  ప్రోటీన్స్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బాలల ఎదుగుదల, తల్లి ఆరోగ్యంగా ఉంటారని సూచిం చారు. ద్వారా తల్లి బిడ్డఆరోగ్యవంతులుగా మెలుగుతా రన్నారు.  ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్య కర్తలు పాల్గొన్నారు.