BREAKING
బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్రమంగా కోలుకుంటున్న 'గబ్బర్ సింగ్' నటుడు రమేష్ గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ నిర్ణయాలు గుర్తులు విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమా షూటింగ్ పై కీలక అప్‌డేట్ ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రైతు బజార్లో సన్నబియ్యం అనంతపురంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మైనార్టీల సంక్షేమ కమిటీ ఆత్మకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ *ఆళ్ల నాని హుందాతనానికి ప్రతీక - మంత్రి నారా లోకేష్ నివాళి* ఇంట్లో వినాయక ప్రతిమను ఎందుకు ప్రతిష్టించాలి పూజా విధానం మరియు సామాజిక ప్రాముఖ్యత మండుటెండలో విద్యార్థులు... చల్లని నీడలో అధికారులు..! ఒమన్‌లో అమెరికా–హౌతీ ప్రతినిధుల రహస్య భేటీ జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ ఫెడ్ రేట్ల పెంపు మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్లు జమర్‌పాని బొగ్గు బ్లాక్ అభివృద్ధిని వేగవంతం చేయండి

ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే

Select Suryaa Now
ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ నాసిర్ అహ్మద్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన కమిటీ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నేతలు వారితో పాటు కలిసి మైనార్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందని వివరించారు. మైనార్టీల అండ దండలు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని స్పష్టం చేశారు. మైనార్టీల స్థితిగతులపై కమిటీ ప్రత్యేకంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని వెల్లడించారు.