గణేష్ మండపంలో మంటలు
గణేష్ మండపంలో మంటలు
ఆదోని సూర్యప్రతినిధి
కర్నూలు జిల్లా ఆదోని పట్టణ తిరుమల నగర్ నందు గణేష్ మండపంలో మంటల చెలరేగాయ .. మండపానికి అమర్చిన విద్యుత్ సౌకర్య కారణంగా షార్ట్ సర్క్యూట్ అయినట్లు స్థానికులు తెలుపుతున్నారు . మండపం అంతా కాలిపోయిన గణపతి విగ్రహానికి మాత్రం ఏమీ కాలేదు ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.