BREAKING
వివాదాలకు తెర.. ఐదేళ్ల తర్వాత బరోడా గూటికి దీపక్ హుడా తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) గడువు పొడిగింపు? మరో మూడు వారాలు పెరిగే అవకాశం కాలేజీ వర్సిటీ కీలక ప్రకటన - బీడీఎస్ మొదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య కీలక భేటీ: ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెప్టెంబర్ 2027 నాటికి నూటికి నూరు శాతం అక్షరాస్యతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ఘనంగా సూర్య అధినేత జన్మదిన వేడుకలు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలపై ప్రత్యేక కమిటీ టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల ప్రభుత్వ భూమి వినియోగంపై వివాదం మెడికల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కిడ్నీలు లేకుండా 271 రోజులు జీవితం హనుమాన్ అంశ్‌ గ్లోబల్ రిలీజ్: అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించనున్న హోంబలే ఫిలిమ్స్ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ది మేజిక్ ఫరవే ట్రీ మీర్జాపూర్: ది మూవీ

వారంలో ఒకసారి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయాలి

Select Suryaa Now
వారంలో ఒకసారి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయాలి

తహసిల్దార్, ఎంపీడీవోలు వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలను, సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ. 67 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేసిన మంత్రి విద్యార్థులకు షూస్ తోపాటు బ్యాగులను అందజేశారు.