BREAKING
ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి *యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి గ్లోబల్ ఆడియెన్స్ కోసం నితీష్ తివారీ రామాయణ సరికొత్త ప్రయోగం - ఇంగ్లీష్ వెర్షన్‌లో సాంగ్స్ కట్, ముప్పై నిమిషాలు మదింపు

ధర్పల్లిలో వైద్య శిబిరం

Select Suryaa Now
ధర్పల్లిలో వైద్య శిబిరం

 *ధర్పల్లిలో వైద్య శిబిరం* 
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని ధర్పల్లి గ్రామంలో ఉపకేంద్ర  శుక్రవారం జనరల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు.శిబిరాన్ని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శశికాంత్ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ రోగులను పరీక్షించి,అవసరమైన మందులను అందించారు.ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామస్థులకు వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పలువురు శిబిరాన్ని వినియోగించుకున్నారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలకిష్టమ్మ రాములు,వైద్య సిబ్బంది శ్రీనివాసులు,సుధాకర్,శరభ లింగం,శారద,శకుంతల,ఆశా కార్యకర్తలు మాధవి,రామానుజమ్మ,లక్ష్మి,చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.