BREAKING
హైవోల్టేజ్ యాక్షన్ అండ్ సస్పెన్స్‌తో సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ - థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకునేలా కొత్త చిత్రం టెక్నోస్పోర్ట్, ఐఐటీఢిల్లీ కీలక భాగస్వామ్యం.. అథ్లెట్ల కోసం అత్యాధునిక స్పోర్ట్స్‌వేర్ తయారీ కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా! *రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు* ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..! ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం

Select Suryaa Now
మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం

మండల పరిషత్ పాలక వర్గానికి ఘన సన్మానం 
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు పదవి కాలం ముగుస్తుంది.. ఈ నేపథ్యంలో నందవరం మండల  పరిషత్ పాలక వర్గం సమావేశం ముగిసిన అనంతరం జడ్పీటీసీ, నిఖిల్ తోపాటు ఎంపీపి  లక్ష్మి దేవమ్మ ఎంపీటీసీ లను వైసీపీ నాయకులు శివారెడ్డి గౌడ్, లక్ష్మి కాంతరెడ్డి, వీరుపాక్షి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, పేట శ్రీనివాస రెడ్డి లతో పాటు వివిధ గ్రామాల వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. వైసీపీ పాలనలో మండలం అభివృద్ధి బాట పట్టిందన్నారు. జగనన్న కేటాయించిన నిధులతో మాజీ ఎం ఎల్ ఏ ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి నే తృత్వంలో అనేక పనులు చెయ్యడమే కాక సంక్షేమం అందించమన్నారు.