BREAKING
ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి *యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి గ్లోబల్ ఆడియెన్స్ కోసం నితీష్ తివారీ రామాయణ సరికొత్త ప్రయోగం - ఇంగ్లీష్ వెర్షన్‌లో సాంగ్స్ కట్, ముప్పై నిమిషాలు మదింపు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోస్టర్ ఆవిష్కరణ అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సత్కరించిన కార్మికులు* ధర్పల్లిలో వైద్య శిబిరం యూపీఐ పై తప్పుడు ప్రచారాలను నమ్మకండి: కిలారు దిలీప్

తాండూరులో నిమజ్జనంకు బయలుదేరిన గణేశులు

Select Suryaa Now
తాండూరులో నిమజ్జనంకు బయలుదేరిన గణేశులు

 

*దాదాపుగా 285వినాయకుల  నిమజ్జనం కు శ్రీకారం

*ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకున్న నవరాత్రి ఉత్సవాలు

తాండూరు ,మేజర్ న్యూస్ (సెప్టెంబర్18) వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ నేడు శుక్రవారం నాడు వినాయకులను  నిమజ్జనం చేయనున్నారు . ఇప్పుడే అంటే మధ్యానం రెండు గంటలకు నిమజ్జనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు  పట్టణంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు మున్సిపల్ పరిధిలోని 36వార్డుల ల్లో , పరిసర ప్రాంతాలలో దాదాపుగా 285వినాయకులను ప్రతిష్టించారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనం కు శ్రీకారం చుట్టారు టౌన్ లో ఐదు రోజుల పాటు అంగ రంగా వైభవంగా నవరాత్రి ఉత్సవాల వేడుకలు ఘనంగా జరుపు కొని , నేడు నిమజ్జనం చేయనున్నారు   టౌన్ లో ఏర్పాటు చేసిన గణపతులను తాండూరు కు సమీపంలోని కోకట్ కాగ్న నది తో పాటు మల్రెడ్డి పల్లీ చెరువు దగ్గర నిమజ్జనం చేస్తారు ఇందుకు సంబంధించి పోలీస్ లు భారీ బందో బాస్తూ ఏర్పాటు చేశారు   నిమజ్జనం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తొ పాటు పలువురు ప్రముఖులు,అధికారులు హజరు కానున్నారు.