BREAKING
అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదా? నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయత్నం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం రేపు కొత్తపేట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. ఈసారి ఊహించని మాస్ టచ్! సీసీ కెమెరాల నిఘాతో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ నందిపేట్ చోరీ కేసు ఛేదన.. --10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు అలర్ట్.. 7,437 పోస్టులు, దరఖాస్తులకు ఇదే చివరి ఛాన్స్! పెద్దపల్లిలో నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు తప్పిన పెను ప్రమాదం ⛽ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై అలర్ట్.. వాహనదారులకు కీలక సూచనలు! అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం జనగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా మొదలుకానున్న భారీ ప్రక్రియ! మీర్‌పేట్‌లో పోలీసుల మెరుపు సోదాలు.. భారీగా రంగంలోకి దిగిన బలగాలు!

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.

Select Suryaa Now
ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

ఆలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం అందించిన వంగ రాజేశ్వర్ రెడ్డి

సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్: శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి సహిత విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ కోడూరు మమతా రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆలయ అభివృద్ధి కోసం రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఆంజనేయ స్వామి కృపతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లం సాయి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.