BREAKING
అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదా? నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయత్నం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం రేపు కొత్తపేట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. ఈసారి ఊహించని మాస్ టచ్! సీసీ కెమెరాల నిఘాతో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ నందిపేట్ చోరీ కేసు ఛేదన.. --10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు అలర్ట్.. 7,437 పోస్టులు, దరఖాస్తులకు ఇదే చివరి ఛాన్స్! పెద్దపల్లిలో నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు తప్పిన పెను ప్రమాదం ⛽ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై అలర్ట్.. వాహనదారులకు కీలక సూచనలు! అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం జనగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా మొదలుకానున్న భారీ ప్రక్రియ! మీర్‌పేట్‌లో పోలీసుల మెరుపు సోదాలు.. భారీగా రంగంలోకి దిగిన బలగాలు!

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్

Select Suryaa Now
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్  పద్మా దేవేందర్‌రెడ్డి

మెదక్ : పాపన్నపేట కొత్త లింగాయపల్లి గ్రామానికి చెందిన నరేందర్‌–లక్ష్మీ (తేజలక్ష్మి) వివాహం ఆదివారం లక్ష్మీనగర్‌ ప్రగతి సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ డిప్యూటీ స్పీకర్‌ యం. పద్మా దేవేందర్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రామతీర్థం సాయిరెడ్డి, లింగాయపల్లి వెంకటేశం సేటు, మాజీ సర్పంచులు నవీన్‌గౌడ్‌, ఆరేపల్లి శ్రీనాథ్‌రావు, లింగారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, కాశీనాథ్‌రావు, చారి తదితరులు ఉన్నారు.