BREAKING
పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం TG EAPCET ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 12 నుంచే రిజిస్ట్రేషన్! జివో 97ను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్! తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వెండి ధరలకు స్వల్ప బ్రేక్.. సెప్టెంబర్ 1న కిలో వెండి రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు! బంగారం ధరలకు బ్రేక్.. సెప్టెంబర్ 1న తులం కాదు 10 గ్రాముల రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు ఇవే!

ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ

చిట్లంకుంట: చిట్లంకుంట, పాదర మండలం జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ గువ్వల అమల ప్రత్యేక చొరవతో చిట్లంకుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ మరియు స్టేషనరీ కిట్లను పంపిణీ చేశారు.

అచంపేట నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్లను అందించాలనే సంకల్పంతో శ్రీమతి గువ్వల అమల గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై విద్యా ఖర్చుల భారాన్ని కొంతవరకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కె. పరమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ గారు, ఉపాధ్యాయులు, రాజేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు కొనసాగించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు.