బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం
నర్సాపూర్: యస్.ఆంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపే, బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు నేడు ఉదయం 11:00 గంటలకు నర్సాపూర్ శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ మరియు మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ , మహిళా కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి.అని అయన కోరారు.