BREAKING
తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్! తిమ్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వెండి ధరలకు స్వల్ప బ్రేక్.. సెప్టెంబర్ 1న కిలో వెండి రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు! బంగారం ధరలకు బ్రేక్.. సెప్టెంబర్ 1న తులం కాదు 10 గ్రాముల రేటు ఎంతంటే? తెలంగాణ, ఏపీలో తాజా ధరలు ఇవే! ఎరువుల దందా పై విజిలెన్స్ కొరడా..! రైతులకు కొండంత అభయం సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం

బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం

Select Suryaa Now
బిఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై కాంగ్రెస్ మీడియా సమావేశం

నర్సాపూర్: యస్.ఆంజనేయులు గౌడ్ మెదక్  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపే, బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు నేడు  ఉదయం 11:00 గంటలకు నర్సాపూర్ శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ మరియు మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ , మహిళా కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ  సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి.అని అయన కోరారు.