BREAKING
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు 77 మంది ఇషా యాత్రికుల ఆచూకీ గల్లంతు– సద్గురు రసువా జిల్లాలో ముమ్మరంగా సహాయక చర్యలు అమెరికా, కెనడాల నుంచి భారీ పెట్టుబడులే లక్ష్యం భారత్–శ్రీలంక రెండో టెస్టు: 2-0తో సిరీస్ కైవసంపై గురి.. వరుణుడిదే కీలక పాత్ర! కొలంబో: మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ ఈశాన్యంలో కొత్త 'డ్రగ్స్ రూట్' ఆందోళనకరం Axis Bank FD Rates: యాక్సిస్ బ్యాంక్‌లో కొత్త FD రేట్లు.. సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంత వస్తుందంటే? నేపాల్‌ వరద బాధితులకు భారత్‌ భారీ సాయం ఆగస్టు 27న బంగారం ధరల్లో మార్పు లేదు.. కొనేవారికి ఇదే మంచి సమయం! గ్లోబల్ మార్కెట్ వీక్షణం: అమెరికా స్టాక్స్, బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ మరియు జపాన్ మార్కెట్ల సమగ్ర విశ్లేషణ నేటి స్టాక్ మార్కెట్ అంచనాలు: కీలక స్థాయిల వద్ద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ.. ట్రేడర్లు గమనించాల్సిన అంశాలు ​మార్కెట్లలో లాభాల స్వీకరణ: 24,250 దిగువన నిఫ్టీ.. 183 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో భారీ బ్లాక్ డీల్స్: గ్రో, ఫిజిక్స్‌వాలా సహా 5 కంపెనీల్లో రూ.6,900 కోట్ల లావాదేవీలు! కొండా సురేఖ విషయంలో సీఎం మాటే నా మాట.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు

Select Suryaa Now
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రేగడంతో, వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కమిటీ ఈ విచారణకు పూనుకుంది.

ఈ వ్యవహారంపై చర్చించి, విచారణ చేపట్డానికి ఆగస్టు 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఎథిక్స్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తీవ్రతపై ఈ భేటీలో కమిటీ సమగ్రంగా విచారించనుంది.