BREAKING
*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు* ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..! ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి

దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం

నంద్యాల అర్బన్: దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఆయుష్ జిల్లా మెడికల్ అధికారి డాక్టర్ యశోద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు కు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 
ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని అభిరుచి మధు తెలిపారు. ప్రజలందరూ నరేంద్రమోదీకి సంపూర్ణ ఆరోగ్యం, నిండు నూరేళ్ళు జీవించాలని ఆశీర్వదించాలన్నారు. ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో సాయంత్రం ఒక దీపం వెలిగించి వారిని ఆశీర్వదించాలని అభిరుచి మధు కోరారు.