BREAKING
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ షురూ.. ఎప్పటినుంచో తెలుసా! విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే మహిమగల తల్లి గుబ్బల మంగమ్మ.. దట్టమైన అడవిలో కొలువైన గిరిజనుల ఆరాధ్య దైవం అమరలింగేశ్వరుడు.. ఉత్తరవాహిని కృష్ణానది ఒడ్డున గుహలో వెలసిన స్వయంభువు ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ సంచలనం: 'కాకా' అసలు అర్థమేంటో స్పష్టం చేసిన చిరంజీవి మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. నేరుగా ఓటీటీలోకి 'పూజా మేరీ జాన్' హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ భారీ ప్లాన్ T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో! ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ…

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్

Select Suryaa Now
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్

జిల్లాలోని రైతాంగానికి కన్నీరు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం వారి తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలోని రైతాంగానికి కన్నీటి బాధలు మిగిల్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులకు పంటలకు అందించాల్సిన సాగునీటిని అందించకుండా ముందస్తు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం రైతాంగానికి కన్నీరు మిగిలాయని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. శనివారం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో ఎండిన పంటలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళనను వ్యక్తం చేశారు.