BREAKING
ఆసియా క్రీడల్లో భారత్‌కు షాక్ కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప టాటా సన్స్ లిస్టింగ్‌కు 'ఎస్పీ గ్రూప్' మద్దతు గల్ఫ్ యాత్రికులపై కేరళ పర్యాటక దృష్టి 13 శాతం పెరిగిన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు వినియోగదారులకు భారీ శుభవార్త పోక్సో కేసులో న్యాయస్థానం తీర్పు.. - నిందితుడికి 20 ఏళ్ల జైలు ఢిల్లీలో యాక్టివ్ రోబోట్ సహాయంతో సిరామిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స! 22ఏ భూముల విషయంలో రేవంత్‌ డ్రామాలు ఆపాలి* *సాగర్‌ రైతులకు అన్యాయం చేస్తే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదు: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి* భారత్‌కు సాధారణ ఆరంభం.. 2700 రేటింగ్ దిగువకు పడిపోయిన గుకేష్ నవ్వులు పంచేందుకు వస్తోన్న 'బకైతి' సీజన్ 2... జీ5లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ₹497 కోట్లతో చౌక్-కర్జత్ సెక్షన్ డబ్లింగ్ గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి:మాజీ ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్ ఏఐ శిక్షణపై ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌ల వ్యాఖ్యలు 2026-27లో భారత జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన మూడీస్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

Select Suryaa Now
నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

అనంతపురం బ్యూరో

 

ఎర్రటి ఎండలో గణేష్ నిమజ్జనం* 

 అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రం సమీపంలోని చిత్రావతి నదిలో ఎర్రటి ఎండ ఇసుకలో వినాయక నిమజ్జనం చేయడం జరిగింది.వర్షాలు లేక చెరువులు,కుంటలు, బావులు ఎండిపోవడంతో గణేష్ విగ్రహాలు చిత్రావతి నదిలో ఇసుకలో నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది.