BREAKING
ఇస్రో మరో ఘనవిజయం: GSLV-F17 రాకెట్ ద్వారా నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన 'EOS-05' శాటిలైట్! శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం! హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ప్రతి పేదవాడికీ వైద్యం అందాలి లంకపోతు అంజిరెడ్డి నీ స్థాయేంటి...? నేపాల్ వరద బాధితులకు భారత్ చేయూత: మరో 21 టన్నుల అత్యవసర సహాయక సామగ్రిని పంపిన విమానాలు! ఆదిలాబాద్ వాగులో కోట్ల విలువైన రత్నాల నిధి.. 6.5 కోట్ల ఏళ్ల నాటి అద్భుతం! కార్ ప్రియులకు షాక్: సెప్టెంబర్ 1 నుంచి ప్రియమైన టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు - రూ. 25,000 వరకు పెంపు! ఘనంగా సూర్య దినపత్రిక చైర్మన్ నూకారపు సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు మౌలి తనుజ్ ప్రశాంత్ 'దొంగ నా కొడుకు' - శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న క్రైమ్ కామెడీ మూవీ! ఇంటర్ విద్య జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. కొరివితో తలగోక్కున్నట్టేనని హెచ్చరిక! సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' రెండో షెడ్యూల్ పూర్తి - 'ది డెడ్లీ డాక్టర్' ట్యాగ్‌లైన్‌తో అంచనాలు తారాస్థాయికి! నాణ్యతలో రాజీ వద్దు... పనులు పటిష్టంగా చేపట్టాలి స్వయంపాకం అంటే ఆకలి తీర్చడం కాదు.. పవిత్ర యజ్ఞం! విశ్వనాథ సత్యనారాయణ తత్వమిదే! తెరపై ఆయన విగ్రహం కనిపిస్తే చాలు.. ఎస్వీఆర్ నటనా వైదుష్యంపై ఎల్.వి. ప్రసాద్ చెప్పిన అద్భుత పాఠం!

ప్రతి పేదవాడికీ వైద్యం అందాలి

Select Suryaa Now
ప్రతి పేదవాడికీ వైద్యం అందాలి

ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి

ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి 

- డాక్టర్ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో డివిపల్లిలో 43వ ఉచిత వైద్య శిబిరం

పామూరు, మేజర్ న్యూస్ : ప్రతి పేదవాడికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. మండలంలోని డివిపల్లి గ్రామంలోని రామాలయం కళ్యాణ మండపంలో శుక్రవారం ఎముకలు, కీళ్ల సమస్యలకు సంబంధించి 43వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

శిబిరంలో పాల్గొన్న వారికి ఎముకలు, కీళ్లకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 43 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు డాక్టర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు.