BREAKING
రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్.. పిఠాపురం, కాకినాడలో వివిధ కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు.. అవగాహన కల్పించడమే లక్ష్యం భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం.. కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన పంచారామ క్షేత్రం సేవా పఖ్వాడాలో భాగంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ రన్’ చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం

Select Suryaa Now
రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం

వరుసగా రెండో ఏడాది లడ్డూను దక్కించుకున్న దేవరపు మాల్యాద్రి

విజయవాడ సెంట్రల్సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని శ్రీనగర్ ఫస్ట్ లైన్ సెకండ్ అడ్డరోడ్డులో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికి ఆదివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులుశ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపు మాల్యాద్రి 11 కిలోల లడ్డూను రూ.1.55 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. వరుసగా రెండో ఏడాది ఆయన లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది రూ.1.16 లక్షలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ వారు శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు వేల మందికి అన్నప్రసాదం అందించారు. అనంతరం సాంప్రదాయ మేళతాళాలుభక్తుల కోలాహలం మధ్య గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.