BREAKING
తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ ఢిల్లీలో భవనాల భద్రత, పీజీ నిబంధనలపై ఎల్జీ తరంజిత్ సింగ్ సంధు సమీక్ష గోవా పోలీసులకు రాష్ట్రపతి పతాకాన్ని ప్రదానం చేసిన అమిత్ షా ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యవర్తులపై కఠిన చర్యలు యూట్యూబర్ నందన అరెస్ట్ 2047 నాటికి వికసిత భారత్ సాధనకు ప్రతి గ్రామం, పౌరుడు వికసితంగా మారాలి జీ20 సమావేశంలో ఏఐ, సెమీకండక్టర్లపై ప్రపంచ సహకారానికి భారత్ పిలుపు ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి అక్టోబర్ 6న ఉప ఎన్నికలు మహిళల రాజకీయ నాయకత్వానికి 33 శాతం రిజర్వేషన్ కొత్త మార్గాలను తెరుస్తుంది రాష్ట్రాల భాగస్వామ్యంతో కేవీకేల బలోపేతం బోధన ఒక సృజనాత్మక చర్య

ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

Select Suryaa Now
ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఈ నెల 23, 24 తేదీలతో MPP, ZPPల ప్రస్తుత పదవీకాలం ముగియనుంది. దీంతో త్వరలోనే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కసరత్తు చేయనుంది.

కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ పూర్తయిన నేపథ్యంలో, ఆయా పరిధులకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నట్లు SEC వెల్లడించింది.