BREAKING
ఘనంగా నటుడు నరేష్ 55 ఏళ్ల సినీ ప్రయాణం.. గోవా గవర్నర్ చేతుల మీదుగా అరుదైన సత్కారం ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం వ్యక్తిపై దాడి స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’ కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య… ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి … ఆయా షేర్ సాంగ్ వచ్చాక లక్ష జడలు అమ్మారు: నేచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ రణబాలి మూవీ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ డేట్ ఖరారు

ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం

Select Suryaa Now
ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం

తిరుమల మేజర్ న్యూస్,

తిరుమలకు చేరుకున్న ఏపీ గవర్నర్.

తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్ లోని శ్రీ భాగ్య అతిథి గృహం వద్ద గవర్నర్కు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ,సివిఎస్వో మురళీకృష్ణాలు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అతిథి గృహంలో గవర్నర్ తో టిటిడి చైర్మన్ ,ఈవో, సివిఎస్వో లు తిరుమల లో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తులకు చేస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లు పై వివరించారు. కాగా రాత్రి ఆయన వాహన సేవలో పాల్గొని శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు.