BREAKING
సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ.. కార్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? 15,000 మంది సిబ్బంది 200 పారామిలిటరీ బలగాలతో ఢిల్లీలో భారీ భద్రత నెదర్లాండ్స్‌లో వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి – ముగ్గురు మృతి శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. యువరాజు రహీం అగా ఖాన్ V తో ప్రధాని మోదీ భేటీ బిగ్‌బాస్ హౌస్‌లో హైరిస్క్‌ టెన్షన్.. చైత్ర, షాలిని మధ్య మాటల యుద్ధం వరి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు. మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన. భారత్-చైనా సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు బ్రిక్స్ సదస్సు ఒక వేదిక పండుగను సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలి

వీరభధ్రీయ వీరముష్ఠి,విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు “విద్యా ప్రతిభ పురస్కారం–2026

Select Suryaa Now
వీరభధ్రీయ వీరముష్ఠి,విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు “విద్యా ప్రతిభ పురస్కారం–2026

 

తెలంగాణ వీరభద్రీయ (వీరముష్టి) సంఘం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యారంగంలో సాధించిన ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో “విద్యార్థిని, విద్యార్థులకు విద్యా ప్రతిభ పురస్కారం–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12, 2026న   వీరభధ్రీయ వీరముష్ఠి సంఘం ముసరంబాగ్ లొ నిర్వహించబడనుంది. కార్యక్రమానికి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ . నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, తెలంగాణ ఎంబీసీ కార్పొరేషన్ CEO అలోక్ కుమార్వి విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు.

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు సియచ్ కొండయ్య తెలిపారు.

ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘం నాయకులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కేంద్ర కమిటీ కోరింది.