BREAKING
ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి తునిలో అంతుచిక్కని అదృశ్యం: వంద రోజులు గడిచినా దొరకని చిన్నారి ఆచూకీ నేటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం: భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు…. వినాయక చవితి పూజా విధానం: విఘ్నేశుడికి ప్రీతికరమైన 21 పత్రాలు ఇవే! విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి సంక్రాంతి బరిలో మెగాస్టార్ డైలమా: ‘విశ్వంభర’ వర్సెస్ ‘కాకా’పై తుది నిర్ణయం ఎవరిది? బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ‘ఇరుముడి’ ప్రభంజనం: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ్యూవర్షిప్ పాలు కల్తీ అవుతున్నాయా?.. ఇలా సులభంగా గుర్తించండి! రామాయణం సినిమా నుంచి పండగ కానుకగా ప్రత్యేక అప్‌డేట్

యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి

Select Suryaa Now
యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి

01 సూర్య బిక్కనూర్:

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన  దివ్యవాణి(33) అనే వివాహిత సోమవారం హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శనివారం రాత్రి మండలంలోని జంగంపల్లి శివారులో యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో మృతి చెందింది. కాగా యాసిడ్ దాడి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. గత మూడు నెలలుగా కుటుంబ కలహాలతో తల్లి గారి ఇంటి వద్ద ఉంటున్న దివ్యవాణి ఈనెల 11న ఇంటి నుండి వెళ్లింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాసిడ్ దాడి విషయంపై పోలీసులు అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నారు.