విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
పామూరు, మేజర్ న్యూస్ :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు స్వతంత్ర శాస్త్రవేత్త, డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చేపట్టే పనుల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రారంభించే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా, వారి జీవితాల్లో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.