BREAKING
AI వల్ల ఉద్యోగాలు పోతాయా? బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అదిరిపోయే మాస్ సాంగ్.. 'పనసపల్లి బాలయ్య బ్యాంగ్' లిరికల్ వీడియో విడుదల హల్ద్వానీ అంశంపై కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది పిల్లలను స్క్రీన్ టైమ్, డ్రగ్స్ వ్యసనాల నుంచి కాపాడాలి రైతుబీమా నిలిపివేత పసిడి ప్రియులకు తీపికబురు.. సెప్టెంబర్ 5న భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడల్లో తాజా రేట్లు ఇవే కేటీఆర్ ముందుగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి… సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి… ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. డీఏ బకాయిలు, పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో పెరిగిన ఉత్కంఠ ఉపాధ్యాయుల దినోత్సవం: అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే మార్గదర్శకులు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాలు నేటికీ స్ఫూర్తిదాయకం స్కూల్ బస్సును ఢీకొన్న అపరాల్ పార్క్ బస్సు అంతర్జాతీయ వేదికపై మోదీ వ్యూహాత్మక చదరంగం.. తెరవెనుక దౌత్యంతో భారత్ సరికొత్త రికార్డు రవితేజ 'ఇరుముడి' బాక్సాఫీస్ ర్యాంపేజ్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు తరతరాలను తీర్చిదిద్దుతున్న గురువులకు నమస్సులు: ఐసీసీ ఛైర్మన్ జై షా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

Select Suryaa Now
బషీరాబాద్ లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

 

బస్సు వెనక భాగం తగలడంతో బైక్‌ బోల్తా

బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్‌ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్టాండ్‌ సమీపంలో మలుపు తిరుగుతున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సు వెనక భాగం పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనానికి తగలడంతో బైక్‌ అదుపుతప్పి బోల్తాపడింది. బైక్‌పై ఉన్న మహిళ, చిన్న బాలుడు కిందపడగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సులు మలుపు తిరిగే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.