BREAKING
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి ఎలా వచ్చింది.. ఆగస్త్య మహర్షి పౌరాణిక గాథ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఢిల్లీకి చేరుకున్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్, గ్లోబల్ లీడర్లు యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెన్ షెల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ పెడతామంటే ప్రోత్సాహం లేదా.. అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు భారత్ మండపం వద్ద కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు.. ఏఎంఆర్ గ్రూప్ రుణాల మళ్లింపు గుట్టురట్టు.. తెలుగు మీడియా మౌనంపై ఏబీవీ సంచలన వ్యాఖ్యలు బిఆర్ఎస్ ఎండపల్లి మండలాధ్యక్షుని ఆత్మహత్య గుండు కొట్టించుకుని గడ్డం తీసేసినా దొరికిపోయాడు.. కస్టడీ నుంచి పరారైన డ్రగ్ స్మగ్లర్ అఖిబ్ బషీర్ రీ-అరెస్ట్ బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్ష సూచన 35కు చేరిన మృతుల సంఖ్య న్యూఢిల్లీకి బయలుదేరిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమాషాలాడుతున్నారా.. 12 గంటలు కూర్చోలేకపోతే ఎలా? కలెక్టర్ల సదస్సులో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వెండితెర రారాజు రెబల్ స్టార్ కృష్ణంరాజు.. విలన్ నుంచి కేంద్ర మంత్రి వరకు సాగిన అరుదైన ప్రస్థానం ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

బిఆర్ఎస్ ఎండపల్లి మండలాధ్యక్షుని ఆత్మహత్య

Select Suryaa Now
బిఆర్ఎస్ ఎండపల్లి మండలాధ్యక్షుని ఆత్మహత్య

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ శనివారం తెల్లవారుజామున గుల్లకోట లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ వేడుకున్నట్లు తెలుస్తోంది. జగన్ అకాల మరణంతో పార్టీ శ్రేణులు, మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అయితే ఎండపల్లి మండలం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గం పరిధిలోనిధి కావడం గమనార్హం.