BREAKING
వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి *యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి గ్లోబల్ ఆడియెన్స్ కోసం నితీష్ తివారీ రామాయణ సరికొత్త ప్రయోగం - ఇంగ్లీష్ వెర్షన్‌లో సాంగ్స్ కట్, ముప్పై నిమిషాలు మదింపు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోస్టర్ ఆవిష్కరణ అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సత్కరించిన కార్మికులు* ధర్పల్లిలో వైద్య శిబిరం యూపీఐ పై తప్పుడు ప్రచారాలను నమ్మకండి: కిలారు దిలీప్ మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను ఆపాలి

గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి:ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు

Select Suryaa Now
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి:ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు

 

బీరెల్లిగూడెంలో ఘనంగా గణేష్ అన్నదాన కార్యక్రమం

మునుగోడు,మేజర్ న్యూస్:

గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మునుగోడు ఎస్సై మొగుళ్ళ శోభన్ బాబు సూచించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని బీరెల్లిగూడెం గ్రామంలో గురువారం  గణనాథుని భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దాసరి గోవర్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా ఆయన  గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. 
గ్రామంలో ఉత్సవాలు ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందించేలా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.