BREAKING
వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు కరెంట్ బిల్లు జీరో! 200 యూనిట్లలోపు వాడుతున్నారా? ఈ నెల మీ ఇంటి బిల్లు ఎంత వచ్చిందో చెక్ చేయండి! మహిళలకు ఫ్రీ బస్సు.. తెలంగాణలో సరికొత్త రికార్డు! 200 కోట్లకు పైగా ట్రిప్పులు.. అసలు కారణం ఇదే! రైతులకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వారంలోనే రైతు భరోసా డబ్బులు! సీఎం రేవంత్ కీలక ప్రకటన హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ టఫ్.. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుంటే రూ.1,000 ఫైన్! పోలీస్ వెల్ఫేర్ సంఘం నూతన కమిటీకి జిల్లా ఎస్పీ ఘన సన్మానం TG EAPCET ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 12 నుంచే రిజిస్ట్రేషన్! జివో 97ను తక్షణమే రద్దు చేయాలి తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచే వర్షాకాల సమావేశాలు! కొత్త మున్సిపల్ చట్టంపై ఉత్కంఠ సిసి రోడ్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ బీజేపీ ఆధ్వర్యంలో 22A భూ సమస్యలపై నిరసన దీక్ష నర్సాపూర్ పట్టణంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తా ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్ల పంపిణీ హైదరాబాద్‌లో గోల్ఫ్ టోర్నమెంట్‌కు తెరలేచింది.. నేటి నుంచే తెలంగాణ గోల్కొండ మాస్టర్స్.. రూ.1 కోటి కోసం స్టార్ గోల్ఫర్ల పోటీ! కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం

వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు

Select Suryaa Now
వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు

సూర్య వేములవాడ రురల్

వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించిందని భక్తుడు ఆందోళన వ్యక్తం చేశాడు. సిరిసిల్లకు చెందిన గుజ్జుల సంతోశ్కుమార్ సోమవారం స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ కొనుగోలు చేశారు. తినే సమయంలో పురుగు కనిపించిందని ఆయన తెలిపారు. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా స్పందించలేదన్నారు. ఘటనపై విచారణ చేపట్టి, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.