BREAKING
ప్రత్యేక ప్రచారం 6: ఇ-వ్యర్థాల నిర్వహణ, పెండింగ్ పనుల పరిష్కారానికి పోర్టల్ ప్రారంభం గాంధీనగర్‌లో ‘ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026’ ప్రారంభం 2028లో భారత్‌లోకి ఫార్ములా వన్ పునరాగమనం? శరత్‌చంద్ర చటోపాధ్యాయ 150వ జయంతి ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలతో జీవో జారీ! బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు నూతన ఆర్ఐ అశోక్ కు ఎస్పీ శుభాకాంక్షలు కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా… పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం వాడవాడలా వెలసిన గణపయ్యలు యూకే వీసాల మోసం కేసులో యూట్యూబర్ రమానందన విచారణ.. పోలీసుల ముందు విచిత్రమైన డిమాండ్ రైల్వే స్టేషన్ల పేర్ల వెనుక ఆసక్తికరమైన విషయాలు.. జంక్షన్, రోడ్డు, టెర్మినస్‌లకు అర్థం ఇదీ! అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

Select Suryaa Now
పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు

 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి ఇటీవల పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బందిని వికారాబాద్ జిల్లా ఎస్పీ  స్నేహ మెహ్రా అభినందించారు.జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన నారాయణమ్మ, సంగమేష్, హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొందిన శంకరయ్య, కిష్టయ్య, పండు, జైపాల్ రెడ్డిలు మంగళవారం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలియజేసి, పదోన్నతికి అనుగుణంగా మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని అన్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించేలా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.