BREAKING
వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం టీచర్‌పై విద్యార్థినుల ఆరోపణలు? అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా పురుషులకు దీటుగా పొలం పనుల్లో మహిళ నేపాల్‌లో వరదల బీభత్సం.. రంగంలోకి భారత బృందాలు, DNA గుర్తింపుతో బాధితుల వివరాల సేకరణ! హైదరాబాద్‌లో ఆటోలకు బిగ్ ట్విస్ట్.. 18 వేల పెట్రోల్, డీజిల్ ఆటోలు ఎలక్ట్రిక్‌గా మారనున్నాయా? తెలంగాణలో డ్రగ్స్‌ కలకలం.. మూడేళ్లలో నార్కోటిక్స్ కేసులు 47% జంప్! ఫలక్‌నుమాలో దారుణ హత్య.. AIMIM నేత మహబూబ్ అలీపై కత్తులతో దాడి! మూసారాంబాగ్ బ్రిడ్జి ఓపెన్.. హైదరాబాద్ ట్రాఫిక్‌కు భారీ ఊరట! వారాల విరామం తర్వాత మళ్లీ రగిలిన ఇరాన్-అమెరికా సైనిక ఘర్షణలు 'ఇరాన్ వద్ద అణు ఆయుధం ఉండకూడదు' హోర్ముజ్ జలసంధిలో ముదిరిన యుద్ధ మేఘాలు పత్తాలేని ట్రాఫిక్ పోలీస్ వెలిగొండకు పామూరు టీడీపీ నేతలు తరలింపు లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోదీ ఘన నివాళి

అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా

Select Suryaa Now
అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా

అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా
వైఎస్ ఆర్  కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన స్లాబు కూల్చివేత

జిన్నారం :బొల్లారం డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో అనుమతులకు విరుద్ధంగా 75 గజాలలో అక్రమ నిర్మాణం పై సి ఎం సి అధికారులు కోరాడ జులిపించారు.ఈ మేరకు సోమవారం సి ఎం సి  కమిషనర్ సృజన, ఏసీ పి ప్రసాద్, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలతో ఏసీపి టౌన్ ప్లానింగ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది పెద్ద ఎత్తున కూల్చివేత నిర్వహించారు. అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణం తొలగింపు చర్యలతో వైయస్సార్ కాలనీలో వాతావరణం వేడిగా మారింది. కార్యక్రమంలో  సిబ్బంది  వినయ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.