BREAKING
ఘనంగా వినాయక చవితి వేడుకలు గుంటూరు మేయర్ రేసులో మాదాల చైతన్య ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణి నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు దుబాయ్ అరేబియన్ ట్రావెల్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా కర్ణాటక పర్యాటకం బీహార్‌లో వరద తీవ్రత ఒమన్ తీరానికి సమీపంలో ఎల్ గైయాపై దాడి ఏఐ భద్రతా ఆందోళనలను కొట్టిపారేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై చర్చలు వాయిదా ఫెడ్, బీఓజే సమావేశాల వేళ ఆసియా షేర్లలో తడబాటు రష్యా వీటీబీ బ్యాంక్‌పై అమెరికా కొత్త ఆంక్షలు రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు.. నౌకా మైన్లు ఢీకొని మంటల్లో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్

నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం

Select Suryaa Now
నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం

నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని జీవి మాల్ దగ్గర అమృత్ పంపింగ్ పైప్ లైన్ పగిలిపోవడం జరిగినదని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మున్సిపల్ సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ క్రింది ప్రాంతాల్లో అనగా మున్సిపల్ ఆఫీస్ ఏరియా, జ్ఞానాపురం , బొమ్మలసత్రం, గట్టలనగర్, ఆర్డీఓ బంగ్లా, గాంధీనగర్, మూలసాగరం, ఏరియాలకు నీటి సరఫరా నందు అంతరాయం కలుగుతుందన్నారు. అలాగే నూనెపల్లి, ఎన్జీఓ కాలనీ, సాయిబాబా నగర్, ఎస్బిఐ కాలనీ, టెక్కే ఏరియాల నందు నీటి సరఫరా నందు ఆలస్యం అవుతుందన్నారు.పట్టణ ప్రజలు ఇందుకు సహకరించవలసినదిగా మరి మరి కోరడమైనది.