BREAKING
ఘనంగా వినాయక చవితి వేడుకలు గుంటూరు మేయర్ రేసులో మాదాల చైతన్య ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణి నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు దుబాయ్ అరేబియన్ ట్రావెల్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా కర్ణాటక పర్యాటకం బీహార్‌లో వరద తీవ్రత ఒమన్ తీరానికి సమీపంలో ఎల్ గైయాపై దాడి ఏఐ భద్రతా ఆందోళనలను కొట్టిపారేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై చర్చలు వాయిదా ఫెడ్, బీఓజే సమావేశాల వేళ ఆసియా షేర్లలో తడబాటు రష్యా వీటీబీ బ్యాంక్‌పై అమెరికా కొత్త ఆంక్షలు రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు.. నౌకా మైన్లు ఢీకొని మంటల్లో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్

కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు

Select Suryaa Now
కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు

నంద్యాల అర్బన్:నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, ఎమ్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ అధినేత రవీంద్రనాథ్ రెడ్డికి పితృవియోగం పట్ల రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి తండ్రిగారు మరణించారన్న వార్త తెలుసుకున్న మంత్రి ఫరూక్ వెంటనే స్పందించి నంద్యాల ఎన్జీవోస్ కాలనీలోని వారి నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రవీంద్రనాథ్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను మంత్రి ఫరూక్ పరామర్శించి ఓదార్చారు.