BREAKING
‎ ‎కొద్ది నెలల్లోనే పరిష్కారం.. కొల్లేరు రైతులకు ఎంపీ భరోసా ‎ ‎.. ఏలూరులో ఎంపీ ని కలిసిన కొల్లేరు రైతులు. ‎.. పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనోపాధి రెండూ ముఖ్యమేనన్న ఎంపీ. ‎.. సుప్రీం కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం. ‎.. ఎంపీకి కొల్లేరు రైతుల ధన్యవాదాలు. ‎.. ఎంపీ కార్యాలయంలో ప *పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు! పీతాంపురలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా క్షతగాత్రులను పరామర్శించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కొత్త ఉప్పులూరులో వైభవంగా పోలేరమ్మ తల్లి పొంగళ్లు పిట్ట కొంచెం కూత ఘనం. సత్య నికేతన్‌లో భవనం కూలి ఇద్దరు మృతి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు భేటీ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు పాకిస్తాన్ నావికాదళ 'బ్లూ-వాటర్' సామర్థ్యంపై ప్రశ్నలు బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్.. 16 మంది కంటెస్టెంట్లతో నేడే అట్టహాసంగా ప్రారంభం! శ్రీలంకలో పర్యటించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పిట్ట కొంచెం కూత ఘనం.

Select Suryaa Now
పిట్ట కొంచెం కూత ఘనం.

పిట్ట కొంచెం కూత ఘనం.

కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరిచిన చిన్నారి. 

తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు సాధించిన బ్రహ్మణి చౌదరి.

ముండ్లమూరు, మేజర్ న్యూస్ :  పిట్ట కొంచెం అన్న చందంగా  కూచిపూడి నృత్యంలో అద్భుత ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో మండలంలోని పోలవరం గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కొర్రపాటి బ్రాహ్మణి చౌదరి చోటు దక్కించుకుంది.     కర్నూల్ లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం ను నిర్వహించారు. టీ.జీ.వి కళాక్షేత్రం , శ్రీ నటరాజు నృత్య కళామందిర్ సంయుక్త నిర్వహణలో కూచిపూడి ,భరతనాట్యం, జానపద నృత్య ప్రదర్శనల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మందితెలుగు కళాకారులు  ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న చిన్నారి బ్రాహ్మణి చౌదరి అద్భుత ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించింది. చిన్ననాటి నుండి ఆ చిన్నారులోని ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు కోటేశ్వరరావు అర్చన  హైదరాబాదులోని శ్రీ తరుణి కూచిపూడి కళానికేతన్ లో చేర్పించారు.సుప్రజ టీచర్ వద్ద కూచిపూడి నృత్యాన్ని బ్రాహ్మణి నేర్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగే కూచిపూడి నృత్య పోటీలలో బ్రాహ్మణి పాల్గొని తమ ప్రతిభను కనపరిచి మనలను పొందింది. కర్నూల్ లో జరిగిన పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి పలువురు. మన్నన లను పొందడంతోపాటు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చైర్మన్ డాక్టర్ సి వెంకటాచారి జూరి మెంబర్ టీవీ అశోక్ కుమార్ చిన్నారి ప్రతిభను అభినందిస్తూ మెమెంటో ,ప్రశంసా పత్రం అందించి  సన్మానించారు.