BREAKING
‎ ‎కొద్ది నెలల్లోనే పరిష్కారం.. కొల్లేరు రైతులకు ఎంపీ భరోసా ‎ ‎.. ఏలూరులో ఎంపీ ని కలిసిన కొల్లేరు రైతులు. ‎.. పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనోపాధి రెండూ ముఖ్యమేనన్న ఎంపీ. ‎.. సుప్రీం కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం. ‎.. ఎంపీకి కొల్లేరు రైతుల ధన్యవాదాలు. ‎.. ఎంపీ కార్యాలయంలో ప *పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు! పీతాంపురలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా క్షతగాత్రులను పరామర్శించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కొత్త ఉప్పులూరులో వైభవంగా పోలేరమ్మ తల్లి పొంగళ్లు పిట్ట కొంచెం కూత ఘనం. సత్య నికేతన్‌లో భవనం కూలి ఇద్దరు మృతి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు భేటీ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు పాకిస్తాన్ నావికాదళ 'బ్లూ-వాటర్' సామర్థ్యంపై ప్రశ్నలు బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్.. 16 మంది కంటెస్టెంట్లతో నేడే అట్టహాసంగా ప్రారంభం! శ్రీలంకలో పర్యటించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

‎ ‎కొద్ది నెలల్లోనే పరిష్కారం.. కొల్లేరు రైతులకు ఎంపీ భరోసా ‎ ‎.. ఏలూరులో ఎంపీ ని కలిసిన కొల్లేరు రైతులు. ‎.. పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనోపాధి రెండూ ముఖ్యమేనన్న ఎంపీ. ‎.. సుప్రీం కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం. ‎.. ఎంపీకి కొల్లేరు రైతుల ధన్యవాదాలు. ‎.. ఎంపీ కార్యాలయంలో ప

Select Suryaa Now
‎ ‎కొద్ది నెలల్లోనే పరిష్కారం.. కొల్లేరు రైతులకు ఎంపీ భరోసా ‎ ‎.. ఏలూరులో ఎంపీ ని కలిసిన కొల్లేరు రైతులు. ‎.. పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనోపాధి రెండూ ముఖ్యమేనన్న ఎంపీ. ‎.. సుప్రీం కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం. ‎.. ఎంపీకి కొల్లేరు రైతుల ధన్యవాదాలు. ‎.. ఎంపీ కార్యాలయంలో ప


‎‎




‎ఏలూరు, సెప్టెంబర్ 06: కొల్లేరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. కొల్లేరు భూముల సమస్యపై రైతుల తరపున పోరాడుతున్న ఎంపీకి రైతులు ధన్యవాదాలు తెలియచేశారు. 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. వీటిలో ఎక్కువగా భాగం బీసీ, ఎస్సీ కులాల కు చెందిన వారే ఉన్నారన్న ఎంపీ, ఈ రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకే సుప్రీంకోర్టు సాధికార కమిటీ సీఈసీ )లో కూడా తాను అనేకసార్లు మాట్లాడిన విషయాన్ని ఎంపీ రైతులకు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా, అదే సమయంలో లక్షలాది రైతుల, స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధి కాపాడేలా కాంటూరు కుదింపు అంశం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం కోర్టులో కూడా రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లేటికోటకు చెందిన భలే యేసురాజు నేతృత్వంలో రైతులు ఎంపీని ఘనంగా సన్మానించారు.
‎     అనంతరం కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎంపీ, ప్రతి వినతిని సావధానంగా విని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




‎.. ఏలూరులో ఎంపీ ని కలిసిన కొల్లేరు రైతులు.
‎.. పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనోపాధి రెండూ ముఖ్యమేనన్న ఎంపీ.
‎.. సుప్రీం కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం.
‎.. ఎంపీకి కొల్లేరు రైతుల ధన్యవాదాలు.

‎ఏలూరు, సెప్టెంబర్ 06: కొల్లేరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. కొల్లేరు భూముల సమస్యపై రైతుల తరపున పోరాడుతున్న ఎంపీకి రైతులు ధన్యవాదాలు తెలియచేశారు. 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. వీటిలో ఎక్కువగా భాగం బీసీ, ఎస్సీ కులాల కు చెందిన వారే ఉన్నారన్న ఎంపీ, ఈ రైతులకు అన్యాయం జరగకుండా చూసేందుకే సుప్రీంకోర్టు సాధికార కమిటీ సీఈసీ )లో కూడా తాను అనేకసార్లు మాట్లాడిన విషయాన్ని ఎంపీ రైతులకు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా, అదే సమయంలో లక్షలాది రైతుల, స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధి కాపాడేలా కాంటూరు కుదింపు అంశం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం కోర్టులో కూడా రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎంపీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లేటికోటకు చెందిన భలే యేసురాజు నేతృత్వంలో రైతులు ఎంపీని ఘనంగా సన్మానించారు.
‎     అనంతరం కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎంపీ, ప్రతి వినతిని సావధానంగా విని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.