BREAKING
టెన్ ఇన్-సర్వీస్ టెట్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాలకు సెప్టెంబర్ 17 వరకు గడువు తల్లికాబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంబం.. గుడ్ న్యూస్ చెప్పిన నటి సచిన్ రికార్డు బద్దలు.. అత్యంత సుదీర్ఘ వన్డే కెరీర్‌తో చరిత్ర సృష్టించిన బ్రెండన్ టేలర్! వినాయక చవితి ను సందర్శించిన చిలకం దంపతులు. నవ నారసింహులకు అభిషేకం చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘మండాడి’.. రూ.65 కోట్ల వసూళ్లు సాధించిన సుహాస్ చిత్రం పాక్ సైనిక మద్దతు నిరాకరణ.. బాబ్ ఎల్-మాండెబ్ రక్షణకు ఇజ్రాయెల్ వైపు సౌదీ చూపు ధర్మవరంలో ప్రజల అర్జీలను స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ రూ.2 వేల కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీల వెనుక అసలు నిజం ఇదే! నారా లోకేశ్ నాయకత్వ లక్షణాలను చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది: పంచుమర్తి అనురాధ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం సంవత్సరి సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు అక్టోబర్ 2న అట్టహాసంగా ‘అనకాపల్లి’ సినిమా విడుదల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తెలుగు స్పిన్నర్ శ్రీచరణి సరికొత్త చరిత్ర.. 800 పాయింట్లు దాటిన తొలి భారత బౌలర్‌గా రికార్డు!

నవ నారసింహులకు అభిషేకం

Select Suryaa Now
నవ నారసింహులకు అభిషేకం


నంద్యాల అర్బన్: తెలుగు పేటలోని శ్రీ మద్దులేటి లక్ష్మీ నృసింహా స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ మూలమూర్తికి పంచామృత అభిషేకం అనంతరం దాతల ఆధ్వర్యంలో నవ నారసింహులకు అభిషేకం చేశారు. స్వామివారిని వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి నివేదన, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులు, దాతలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.