BREAKING
కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి కీలక పిలుపు.. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు తెలంగాణలో నిరసనల వేడి! మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా మంత్రి శ్రీధర్ బాబు సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలి : జిల్లా అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, ఎబివిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా ఇంటింటికీ టీడీపీ సంక్షేమంపై అవగాహన లబుషేన్‌కు షాక్.. ఆస్ట్రేలియా వన్డే జట్టు నుంచి ఔట్! కల్లెడ శివారులో చిరుతల కలకలం! జియో vs ఎయిర్‌టెల్‌.. ఏడాది వ్యాలిడిటీ వాయిస్‌ ప్లాన్లలో ఏది బెస్ట్‌? బంగారం ధరలకు బ్రేకులు లేవా? మైనింగ్ కంపెనీల లాభాలపై WGC కీలక అంచనా నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్ వేములవాడ రాజన్న లడ్డూ ప్రసాదంలో పురుగు కరెంట్ బిల్లు జీరో! 200 యూనిట్లలోపు వాడుతున్నారా? ఈ నెల మీ ఇంటి బిల్లు ఎంత వచ్చిందో చెక్ చేయండి! మహిళలకు ఫ్రీ బస్సు.. తెలంగాణలో సరికొత్త రికార్డు! 200 కోట్లకు పైగా ట్రిప్పులు.. అసలు కారణం ఇదే! రైతులకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వారంలోనే రైతు భరోసా డబ్బులు! సీఎం రేవంత్ కీలక ప్రకటన హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ టఫ్.. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుంటే రూ.1,000 ఫైన్!

సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలి : జిల్లా అధ్యక్షులు కృపాకర్ రెడ్డి,

Select Suryaa Now
సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలి : జిల్లా అధ్యక్షులు  కృపాకర్ రెడ్డి,

నారాయణపేట, సూర్యన్యూస్ :

ఎస్ ను రద్దుచేసి వెంటనే ఓపిఎస్ ను అమలు చేయాలని టీఎస్ సిపియు జిల్లా అధ్యక్షులు ఎన్ కృపాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి పెన్షన్ విద్రోవ దినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 2.6 లక్షల సిపిఎస్ ఉద్యోగులకు  వెంటనే ఓపిఎస్ పెన్షన్ అమలు చేయాలని, పిఆర్సి ప్రకటించాలని , పెండింగ్ డిఏ లను విడుదల చేయాలనీ కోరారు. ఎన్నికల మేనిఫెస్టో ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నిర్మల,  షఫిక్ అహ్మద్, శంకర్, జైపాల్ రెడ్డి, శ్రీనివాసులు, రాము పాల్గొన్నారు.