BREAKING
తిరుమలలో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ: రేపు ధ్వజారోహణం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో 3 రోుజులే గడువు! రేపు తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ యాంకీ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య ఢిల్లీలో 'సేవా సంకల్ప అభియాన్' రణ్‌బీర్ కపూర్ రామాయణం పోస్టర్ గ్లింప్స్ విడుదల.. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే లండన్ వేదికగా మెరిసిన సీఎం విజయ్: తమిళనాడుకు రూ. 11,000 కోట్ల భారీ పెట్టుబడులు మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా? PSGకి ఈ సీజన్‌లో తొలి విజయం ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్ యూఎస్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక అలంకరణ భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్

ఢిల్లీలో 'సేవా సంకల్ప అభియాన్'

Select Suryaa Now
ఢిల్లీలో 'సేవా సంకల్ప అభియాన్'

న్యూఢిల్లీ:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా రూ.13,820 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు.

ఈ ప్రచారంలో భాగంగా యమునా నది శుద్ధి, పునరుజ్జీవనానికి రూ.8,000 కోట్ల ప్రాజెక్టులతో పాటు 70 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వీటితో పాటు రక్తదాన శిబిరాలు, 25 వేల మంది వృద్ధులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, అవయవ దానానికి 'SOTTO' ప్లాట్‌ఫామ్, 70 నియోజకవర్గాల్లో ‘సేవా సేతు’ శిబిరాల ద్వారా సంక్షేమ పథకాల నమోదును చేపట్టనున్నారు. 5,000 పాఠశాలల విద్యార్థులకు పోటీలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.