BREAKING
ఢిల్లీలో 50 కొత్త ఈ-బస్సులు, ఆటోమేటెడ్ వాహన పరీక్షా కేంద్రం ప్రారంభం కీలక బిల్లును ఆమోదించిన గోవా అసెంబ్లీ గోవాలో బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్య తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల బీభత్సం: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ! త్రిపుర సేంద్రియ బియ్యానికి అంతర్జాతీయ గుర్తింపు 2027 వరకు 'ఎల్ నినో' తీవ్రత భారత 10 సంవత్సరాల రక్షణ దౌత్య రోడ్‌మ్యాప్ విశాఖపట్నం వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు:పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఆగస్టులో పుంజుకున్న భారత సేవల రంగం 'గజ' అల్లకల్లోలంగా సాంగ్ లాంచ్: కమర్షియల్ హంగులతో పాటు బలమైన సందేశం ఉంటుందన్న చిత్ర యూనిట్ | గ్లోబల్ ఆటో రంగంలో భారత్ సరికొత్త రికార్డులు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు. నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన గాంధారీ X రివ్యూ: నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన.. తాప్సీ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జైరాం రమేష్‌లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Select Suryaa Now
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జైరాం రమేష్‌లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌లతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మరియు పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో త్వరలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ మరియు పార్టీ సంస్థాగత వ్యవహారాల గురించి ఏఐసీసీ అగ్రనేతలకు సీఎం వివరించారు. కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఈ భేటీకి సంబంధించి తుది నిర్ణయాల వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.