BREAKING
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏపీ గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఉద్యోగాలపై త్వరలో కీలక GO! బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన అడవిపందులో గుంపు 22A భూముల వివాదంపై బీజేపీ సమరం.. సెప్టెంబర్ 5, 6న రెండు రోజుల దీక్షకు రెడీ! తెలంగాణలో ‘స్పేస్ సిటీ’కి డిమాండ్.. హైదరాబాద్‌ను అంతరిక్ష టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్లాన్! హైదరాబాద్ భూముల ధరలకు మళ్లీ రెక్కలు.. రాయదుర్గంలో ఎకరం ఏకంగా రూ.269 కోట్లు! తెలంగాణ NEET విద్యార్థులకు గుడ్‌న్యూస్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! మీటింగ్‌కు రానివారిని కమిటీల నుంచి తొలగించాలి ముంబై వాసులకు పాల ధరల షాక్.. సెప్టెంబర్ 1 నుంచి లీటర్‌కు ఏకంగా రూ.110! తూప్రాన్ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం 22ఏ పేరుతో పేదల భూములు లాక్కుంటే ఊరుకోం.. మళ్లీ విజయ్–రష్మిక జోడీ.. ‘Ranabaali’పై పెరిగిన అంచనాలు, ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్! నాని ‘ది ప్యారడైజ్’పై భారీ హైప్.. ఒక్కో అప్‌డేట్‌తో పెరుగుతున్న అంచనాలు! నాగార్జున 100వ సినిమాకు టైటిల్ ఫిక్స్.. బర్త్‌డే స్పెషల్‌గా ‘King100’ గ్లింప్స్‌తో బిగ్ ట్రీట్! కొత్త కారు పూజలో ఊహించని విషాదం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద 68 ఏళ్ల వ్యక్తి మృతి!

బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన అడవిపందులో గుంపు

Select Suryaa Now
బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన అడవిపందులో గుంపు

బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టిన అడవిపందులో గుంపు.

తూప్రాన్ మేజర్ న్యూస్…..
తూప్రాన్ పట్టణంలోని రావెల్లి చౌరస్త సమీపంలో హఠాత్తుగా అడవిపందులో గుంపు రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో లింగ రెడ్డి పేట గ్రామానికి చెందిన పాషా అనే వ్యక్తి తన విధులు ముగించుకొని నా సొంత గ్రామానికి బయలుదేరుతున్నాడు. ఈ క్రమంలో రావెల్లి చౌరస్తా వద్దకు రాగానే హఠాత్తుగా వచ్చిన అడివి పందుల గుంపును ఢీకొని పాషా ఎగిరిపడ్డాడు. దీంతో తలకు రక్తస్రావంతో పాటు తీవ్ర గాయాలు అయ్యాయి. 112 అంబులెన్స్ ఫోన్ చేయగా చేగుంటలో వేరే కేసులో బిజీ ఉన్న, వేరొక ప్రైవేట్ వాహనంలో వ్యక్తిని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.