☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం

15 Sep 2026 Reporter

నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలోని జీవి మాల్ దగ్గర అమృత్ పంపింగ్ పైప్ లైన్ పగిలిపోవడం జరిగినదని నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మున్సిపల్ సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ క్రింది ప్రాంతాల్లో అనగా మున్సిపల్ ఆఫీస్ ఏరియా, జ్ఞానాపురం , బొమ్మలసత్రం, గట్టలనగర్, ఆర్డీఓ బంగ్లా, గాంధీనగర్, మూలసాగరం, ఏరియాలకు నీటి సరఫరా నందు అంతరాయం కలుగుతుందన్నారు. అలాగే నూనెపల్లి, ఎన్జీఓ కాలనీ, సాయిబాబా నగర్, ఎస్బిఐ కాలనీ, టెక్కే ఏరియాల నందు నీటి సరఫరా నందు ఆలస్యం అవుతుందన్నారు.పట్టణ ప్రజలు ఇందుకు సహకరించవలసినదిగా మరి మరి కోరడమైనది.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home