☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ భక్తి చాటిన ఏలూరి మాధవరావు
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

18 Sep 2026 Reporter

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

- రూ.43,056కు వినాయకుడి లడ్డూ దక్కించుకున్న ఏలూరి మాధవరావు

పామూరు, సూర్య ప్రతినిధి : 

మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో శుక్రవారం వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా పాత బ్యాంకు సెంటర్‌లోని చౌదరి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో  నిర్వహించిన వేలం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. వినాయక స్వామి లడ్డూను తెలుగుదేశం పార్టీ కంబాలదిన్నె తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య) రూ.43,056కు పాడి దక్కించుకున్నారు. బొడ్డులో రూపాయిని కొండ మురళి నరేష్ రూ.7,116కు, హుండీని గోళ్ల సతీష్ రూ.17,500కు పాడి దక్కించుకున్నారు. వేలంలో పాల్గొని స్వామివారి ప్రసాదాలను దక్కించుకున్న వారిని, వారి కుటుంబ సభ్యులను వినాయక స్వామి చల్లగా చూడాలని చౌదరి యూత్ ఫోర్స్ సభ్యులు ఆకాంక్షించారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home