☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

18 Sep 2026 Reporter

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం 

పామూరు, మేజర్ న్యూస్ : వినాయక చవితి పండుగ పర్వదిన సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను  శుక్రవారం మండలంలో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనాల్లో డీజే మ్యూజిక్ తో పాటు కొన్ని చోట్ల భజంత్రీలతో నిమజ్జన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. యువతి, యువకులు నిమజ్జన కార్యక్రమంలో విగ్రహాల వద్ద డీజే నృత్యాలు బానసంచాలు తో భారీ ఎత్తున పట్టణంలో ఊరేగించారు.బొట్లగూడూరులో వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వినోద్ కుమార్ ,ఎస్ఐ కట్టా అనూక్ పర్య వేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ…

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home