☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు
ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి తండ్రి భౌతికకాయానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ నివాళులు

15 Sep 2026 Reporter

నంద్యాల అర్బన్:నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, ఎమ్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ అధినేత రవీంద్రనాథ్ రెడ్డికి పితృవియోగం పట్ల రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి తండ్రిగారు మరణించారన్న వార్త తెలుసుకున్న మంత్రి ఫరూక్ వెంటనే స్పందించి నంద్యాల ఎన్జీవోస్ కాలనీలోని వారి నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రవీంద్రనాథ్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను మంత్రి ఫరూక్ పరామర్శించి ఓదార్చారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home