☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ భక్తులకు తాగునీరు సరఫరా
ఆంధ్రప్రదేశ్

భక్తులకు తాగునీరు సరఫరా

16 Sep 2026 Reporter

భక్తుల కోసం మాచాని సోమప్ప మెమొరీయల్ ట్రస్ట్ నీటి వసతి

గణపతి నిమజ్జనం సందర్బంగా భక్తుల దాహర్తి తెర్చే కార్యక్రమం లో భాగంగా మాచాని సోమప్ప మెమొరీయల్ ట్రస్ట్ నీటి వసతి  కల్పించింది. డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో  మంచినీళ్ళ బాటిల్స్ అందుబాటులో ఉంచారు. దిగువకాలువ సమీపంలో  కేంద్రం ఏర్పాటు చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home