☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్

ఏపీ మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే

17 Sep 2026 Reporter

ఆంధ్రప్రదేశ్ మైనార్టీల సంక్షేమ కమిటీ చైర్మన్ నాసిర్ అహ్మద్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన కమిటీ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నేతలు వారితో పాటు కలిసి మైనార్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందని వివరించారు. మైనార్టీల అండ దండలు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని స్పష్టం చేశారు. మైనార్టీల స్థితిగతులపై కమిటీ ప్రత్యేకంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని వెల్లడించారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కడప జిల్లా

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

భక్తి చాటిన ఏలూరి మాధవరావు

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home