బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలోని నర్సరీని గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీలో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషరుద్దిన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, నాయకులు మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa