|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:03 PM
దేశ పౌరులకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ముఖ్య సూచన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కాబట్టి, ప్రజలు పెట్రోల్ లేదా డీజిల్ను నిల్వ చేయవద్దని సూచించింది. ఇంధనం సరఫరా చేసే సమయంలో భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది.
Latest News