రేపటి నుంచి ఇండిగో టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జ్
 

by Suryaa Desk | Fri, Mar 13, 2026, 09:34 PM

మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయ విమానయాన రంగంపై పడింది. అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో మార్చి 14 అర్థరాత్రి 12 గంటల నుంచి టికెట్లపై అదనపు 'ఫ్యూయల్ సర్‌చార్జ్' విధిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి సర్వీసులను బట్టి రూ.425-2,300 అదనంగా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి. దీంతో ప్రయాణికులపై భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఈ సర్‌చార్జ్ విధిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.

Latest News
US lawmakers seek data on gun exportsUS lawmakers seek data on gun exports Tue, Mar 31, 2026, 12:48 PM
US lawmakers push bills against Sharia law Tue, Mar 31, 2026, 12:36 PM
RBI postpones capital market exposure framework to July 1 Tue, Mar 31, 2026, 11:32 AM
Vietnam's capital logs 29 COVID-19 cases since start of year Tue, Mar 31, 2026, 11:27 AM
PM Modi inaugurates Samrat Samprati Museum in Gandhinagar Tue, Mar 31, 2026, 11:15 AM