|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:48 PM
ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా సంయుక్త యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న గ్యాస్ ధరలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... "అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. కాబట్టి ధరలు పెరిగితే మనకే ఎక్కువ డబ్బు వస్తుంది" అని పేర్కొన్నారు. అయితే, ఒక 'దుష్ట సామ్రాజ్యం' అయిన ఇరాన్ను అణ్వస్త్ర శక్తిగా మారకుండా నిరోధించడమే అన్నిటికన్నా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచాన్ని అణు ముప్పు నుంచి కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని ట్రంప్ నొక్కి చెప్పారు.
Latest News